రాముని బాటలో కాంగ్రెస్.. రావణుని బాటలో బీజేపీ : ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రాముని పాలన నడుస్తుందని, మోడీ ఆధ్వర్యంలో దేశంలో రావణాసురుని పాలన నడుస్తుందని ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేసారు.

రాముని బాటలో కాంగ్రెస్.. రావణుని బాటలో బీజేపీ : ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రాముని పాలన నడుస్తుందని, మోడీ ఆధ్వర్యంలో దేశంలో రావణాసురుని పాలన నడుస్తుందని ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేసారు.