శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ప్రమేయం ఉన్న ఈ బైక్ యాక్సిడెంట్ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మొదట ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందంటూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ప్రమేయం ఉన్న ఈ బైక్ యాక్సిడెంట్ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మొదట ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందంటూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.