ఖతార్‌లోని భారతీయులకు ‘ఎమర్జెన్సీ అడ్వైజరీ'.. భారత ఎంబసీ హెచ్చరిక

గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని దోహాలోని భారత ఎంబసీ ‘ఎమర్జెన్సీ అడ్వైజరీ’ జారీ చేసింది.

ఖతార్‌లోని భారతీయులకు ‘ఎమర్జెన్సీ అడ్వైజరీ'.. భారత ఎంబసీ హెచ్చరిక
గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని దోహాలోని భారత ఎంబసీ ‘ఎమర్జెన్సీ అడ్వైజరీ’ జారీ చేసింది.