గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపినట్టు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పట్టుబడిన 20,876 కిలోల గంజాయి, 23.68 కిలోల లిక్విడ్ గంజాయిని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఫార్మాసిటీలో గల కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు (సీడబ్ల్యూఎంపీ)లోని ఇన్సిరేషన్ ప్లాంటులో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేసే ప్రక్రియను గురువారం డీఐజీ గోపినాథ్జెట్టి, పలువురు ఎస్పీలతో కలిసి ఆమె ప్రారంభించారు.
గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపినట్టు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పట్టుబడిన 20,876 కిలోల గంజాయి, 23.68 కిలోల లిక్విడ్ గంజాయిని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఫార్మాసిటీలో గల కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు (సీడబ్ల్యూఎంపీ)లోని ఇన్సిరేషన్ ప్లాంటులో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేసే ప్రక్రియను గురువారం డీఐజీ గోపినాథ్జెట్టి, పలువురు ఎస్పీలతో కలిసి ఆమె ప్రారంభించారు.