డీఈఈసెట్‌‌కు 32,611 దరఖాస్తులు

రాష్ట్రంలో డీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ డీఈఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32,611 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నట్టు డీఈఈసెట్ కన్వీనర్ జి. రమేశ్ గురువారం తెలిపారు.

డీఈఈసెట్‌‌కు 32,611 దరఖాస్తులు
రాష్ట్రంలో డీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ డీఈఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32,611 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నట్టు డీఈఈసెట్ కన్వీనర్ జి. రమేశ్ గురువారం తెలిపారు.