చిరుధాన్యాలతో ఆరోగ్యం  : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

చిరుధాన్యాలే ఆరోగ్యానికి మేలు చేస్తాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో శనివారం ఆయన ఐటీడీఏ పీవో బి.రాహుల్​తో కలిసి పోషణ్ పోషణ పక్వాడ్, పోషణ అభియాన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిరుధాన్యాలతో ఆరోగ్యం  : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
చిరుధాన్యాలే ఆరోగ్యానికి మేలు చేస్తాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో శనివారం ఆయన ఐటీడీఏ పీవో బి.రాహుల్​తో కలిసి పోషణ్ పోషణ పక్వాడ్, పోషణ అభియాన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.