డెల్టాను కాపాడుతున్నది పట్టిసీమ నీళ్లే : సీఎం చంద్రబాబు నాయుడు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమ క్షేత్రం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి, నదీమతల్లులకు జలహారతి ఇచ్చారు.

డెల్టాను కాపాడుతున్నది పట్టిసీమ నీళ్లే : సీఎం చంద్రబాబు నాయుడు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమ క్షేత్రం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి, నదీమతల్లులకు జలహారతి ఇచ్చారు.