తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి, మళ్లీ ఎన్నికలు పెట్టండి.. జోహో శ్రీధర్ డిమాండ్

తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ హైడ్రామా నేపథ్యంలో జోహో శ్రీధర్ స్పందించారు. టీవీకే పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాలేదని పేర్కొంటూ.. వెంటనే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఓటుకు నోటు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని శ్రీధర్ వెంబు తెలిపారు.

తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి, మళ్లీ ఎన్నికలు పెట్టండి.. జోహో శ్రీధర్ డిమాండ్
తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ హైడ్రామా నేపథ్యంలో జోహో శ్రీధర్ స్పందించారు. టీవీకే పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాలేదని పేర్కొంటూ.. వెంటనే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఓటుకు నోటు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని శ్రీధర్ వెంబు తెలిపారు.