దేశ ఆదాయానికి వెన్నెముకగా నిలుస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతో ఆర్థిక వివక్ష చూపుతోందని, ఇది సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ నుంచి లక్షల కోట్లను పన్నుల రూపంలో తీసుకెళ్తున్న కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని, ఇచ్చేది గోరంత..
దేశ ఆదాయానికి వెన్నెముకగా నిలుస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతో ఆర్థిక వివక్ష చూపుతోందని, ఇది సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ నుంచి లక్షల కోట్లను పన్నుల రూపంలో తీసుకెళ్తున్న కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని, ఇచ్చేది గోరంత..