దేశంలో టెలిగ్రామ్ యాప్ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్
దేశంలో టెలిగ్రామ్ యాప్ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్
టెలిగ్రామ్ ఒక సరికొత్త 'డార్క్ వెబ్'లా రూపాంతరం చెందిందని, నేరస్థులు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది.
టెలిగ్రామ్ ఒక సరికొత్త 'డార్క్ వెబ్'లా రూపాంతరం చెందిందని, నేరస్థులు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది.