నిజామాబాద్ జిల్లాలో కల్లులో మద్యం కలుపుకొని తాగి ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
కల్లులో మద్యం కలుపుకొని తాగడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామంలో శుక్రవారం జరిగింది.