నిజామాబాద్ లో స్కానింగ్ సెంటర్ ఉద్యోగులు మోసం.. 70 లక్షలు బొక్కేశారు..
నిజామాబాద్ లో స్కానింగ్ సెంటర్ ఉద్యోగులు మోసం.. 70 లక్షలు బొక్కేశారు..
నిజామాబాద్, వెలుగు: స్కానింగ్ సెంటర్ మేనేజ్మెంట్ను ఆరేండ్లుగా మోసం చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని శాన్వీ స్కానింగ్ సెంటర్లో సూపర్వైజర్గాగుండారం సత్యనారాయణ, ఉద్యోగిగా మీనా పని చేస్తున్నారు.
నిజామాబాద్, వెలుగు: స్కానింగ్ సెంటర్ మేనేజ్మెంట్ను ఆరేండ్లుగా మోసం చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని శాన్వీ స్కానింగ్ సెంటర్లో సూపర్వైజర్గాగుండారం సత్యనారాయణ, ఉద్యోగిగా మీనా పని చేస్తున్నారు.