నేడు ప్రధానితో లోకేశ్‌ భేటీ

అమరావతికి చట్టబద్ధతపై బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి లోకేశ్‌ బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.

నేడు ప్రధానితో లోకేశ్‌ భేటీ
అమరావతికి చట్టబద్ధతపై బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి లోకేశ్‌ బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.