నేడు, రేపు ‘శంకర గ్రంథ రత్నావళి’పై ప్రసంగం

జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో తిరుపతి జాతీయ సంస్కృత విద్యాలయం ప్రొఫెసర్‌ కుప్పా విశ్వనాథ శర్మ శంకర గ్రంథ రత్నావళిపై ప్రసంగించనున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు, రేపు ‘శంకర గ్రంథ రత్నావళి’పై ప్రసంగం
జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో తిరుపతి జాతీయ సంస్కృత విద్యాలయం ప్రొఫెసర్‌ కుప్పా విశ్వనాథ శర్మ శంకర గ్రంథ రత్నావళిపై ప్రసంగించనున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.