నిర్మల్ జిల్లా భైంసాలోని అపూర్వ సమ్మేళనం.. మురిసిన శిశుమందిరం

నిర్మల్​ జిల్లా భైంసాలోని కిసాన్​గల్లీలో ఉన్న శ్రీ సరస్వతీ శిశు మందిర్​ స్కూల్​లో అపూర్వ సమ్మేళనం జరిగింది. ఇప్పటివరకు అక్కడ చదువుకున్న 50 బ్యాచ్​ల పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకే వేదికపై కలిశారు.

నిర్మల్ జిల్లా భైంసాలోని అపూర్వ సమ్మేళనం.. మురిసిన శిశుమందిరం
నిర్మల్​ జిల్లా భైంసాలోని కిసాన్​గల్లీలో ఉన్న శ్రీ సరస్వతీ శిశు మందిర్​ స్కూల్​లో అపూర్వ సమ్మేళనం జరిగింది. ఇప్పటివరకు అక్కడ చదువుకున్న 50 బ్యాచ్​ల పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకే వేదికపై కలిశారు.