నిర్మల్: విద్యుత్ నెట్వర్క్ ను బలోపేతం చేస్తున్నాం
నిర్మల్: విద్యుత్ నెట్వర్క్ ను బలోపేతం చేస్తున్నాం
విద్యుత్ సరఫరాలో ట్రిప్పింగ్లను తగ్గించేందుకు నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నామని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. నిర్మల్జిల్లాలోని కడెం, ఖానాపూర్, నిర్మల్ ప్రాంతాల్లోని స్టేషన్లు, విద్యుత్ సరఫరా, పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.
విద్యుత్ సరఫరాలో ట్రిప్పింగ్లను తగ్గించేందుకు నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నామని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. నిర్మల్జిల్లాలోని కడెం, ఖానాపూర్, నిర్మల్ ప్రాంతాల్లోని స్టేషన్లు, విద్యుత్ సరఫరా, పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.