నవమిలోపు తేల్చకుంటే.. సజీవ సమాధి అవుతా..ఫేస్బుక్లో పోస్ట్ చేసిన మాజీ డీఎస్పీ నళిని
తన విషయాన్ని నవమి లోపు తేల్చకుంటే సజీవ సమాధి అవుతా’ అని మాజీ డీఎస్పీ నళిని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ‘మరణ వాంగ్మూలం’ పేరుతో తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
