: నియోజక వర్గంలో అభివృద్ధి, ప్రజాదరణను చూసి ఓర్వలేక ఢిల్లీలో ఉంటూ ప్రకటనల రూపంలో ప్రభుత్వంపై విమర్శించి ఉనికినిచాటుకొనే రాజకీయాలకు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్వస్తి చెప్పాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హితవుపలికారు. సోమవారం పాతపట్నంలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
: నియోజక వర్గంలో అభివృద్ధి, ప్రజాదరణను చూసి ఓర్వలేక ఢిల్లీలో ఉంటూ ప్రకటనల రూపంలో ప్రభుత్వంపై విమర్శించి ఉనికినిచాటుకొనే రాజకీయాలకు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్వస్తి చెప్పాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హితవుపలికారు. సోమవారం పాతపట్నంలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.