ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి!

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.