ప్లీజ్‌‌‌‌‌‌‌‌ డోంట్‌‌‌‌‌‌‌‌ క్రై.. మనం ఓడి గెలిచాం..పోలింగ్‌‌‌‌‌‌‌‌కు ముందు రోజు పైసలు పంచ.. మందు తాప అనే బోర్డు ఏర్పాటు

కామారెడ్డి, వెలుగు : ‘ప్లీజ్‌‌‌‌‌‌‌‌ డోంట్‌‌‌‌‌‌‌‌ క్రై.. మనం ఓడి గెలిచాం’ అంటూ ఓడిపోయిన సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తన ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా మైత్రేయి బరిలో నిలిచారు.

ప్లీజ్‌‌‌‌‌‌‌‌ డోంట్‌‌‌‌‌‌‌‌ క్రై.. మనం ఓడి గెలిచాం..పోలింగ్‌‌‌‌‌‌‌‌కు ముందు రోజు పైసలు పంచ.. మందు తాప అనే బోర్డు ఏర్పాటు
కామారెడ్డి, వెలుగు : ‘ప్లీజ్‌‌‌‌‌‌‌‌ డోంట్‌‌‌‌‌‌‌‌ క్రై.. మనం ఓడి గెలిచాం’ అంటూ ఓడిపోయిన సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తన ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా మైత్రేయి బరిలో నిలిచారు.