జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 86 వేల 125 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేశామన్నారు.
జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 86 వేల 125 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేశామన్నారు.