పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ షురూ..

పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ (గురువారం) ఉదయం 7 గంటలకు రెండు రాష్ట్రాల పోలింగ్ మెుదలైంది.

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ షురూ..
పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ (గురువారం) ఉదయం 7 గంటలకు రెండు రాష్ట్రాల పోలింగ్ మెుదలైంది.