బంగ్లాదేశ్‌లో రెచ్చిపోయిన ర్యాడికల్స్.. ఢాకాలో భారత ఎంబసీపై దాడికి యత్నం

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలపై భారత్ డేగ కన్ను వేసింది. ఏడాదిన్నరగా ఆ దేశంలో ఆశాంతి నెలకుంది. ఈ తరుణంలో ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై ర్యాడికల్ గ్రూప్ దాడికి యత్నించడంతో కలకలం రేగింది. భద్రతా కారణాల దృష్ట్యా కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. వీసా పరిమితులు, మత్స్యకారుల పడవ మునిగిపోవడం వంటి సంఘటనలు భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిణామాలు ఇరు దేశాల వాణిజ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయి.

బంగ్లాదేశ్‌లో రెచ్చిపోయిన ర్యాడికల్స్.. ఢాకాలో భారత ఎంబసీపై దాడికి యత్నం
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలపై భారత్ డేగ కన్ను వేసింది. ఏడాదిన్నరగా ఆ దేశంలో ఆశాంతి నెలకుంది. ఈ తరుణంలో ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై ర్యాడికల్ గ్రూప్ దాడికి యత్నించడంతో కలకలం రేగింది. భద్రతా కారణాల దృష్ట్యా కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. వీసా పరిమితులు, మత్స్యకారుల పడవ మునిగిపోవడం వంటి సంఘటనలు భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిణామాలు ఇరు దేశాల వాణిజ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయి.