ఏపీలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా ఏర్పాటు అయిన డ్వాక్రా గ్రూపుల అకౌంట్లో రూ.15 వేలు జమ చేసింది. ఒక్కో గ్రూపుకు రూ.15 వేలు అందించింది. వీటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పొదుపు కోసం మహిళలు వినియోగించుకోవచ్చు.
ఏపీలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా ఏర్పాటు అయిన డ్వాక్రా గ్రూపుల అకౌంట్లో రూ.15 వేలు జమ చేసింది. ఒక్కో గ్రూపుకు రూ.15 వేలు అందించింది. వీటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పొదుపు కోసం మహిళలు వినియోగించుకోవచ్చు.