భారత్‌లోనూ సిడ్నీ తరహా దాడులకు ఛాన్స్.. రాష్ట్రాలకు నిఘా వర్గాలు హెచ్చరిక

సిడ్నీ బాండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడితో భారత్ కూడా అప్రమత్తమైంది. మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా దక్షిణాదిలో వేర్పాటువాద డ్రైవ్‌లు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని వాడుకుంటూ యువతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో యూదు, ఇజ్రాయెల్ సంబంధిత ప్రదేశాలపై దాడులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

భారత్‌లోనూ సిడ్నీ తరహా దాడులకు ఛాన్స్.. రాష్ట్రాలకు నిఘా వర్గాలు హెచ్చరిక
సిడ్నీ బాండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడితో భారత్ కూడా అప్రమత్తమైంది. మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా దక్షిణాదిలో వేర్పాటువాద డ్రైవ్‌లు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని వాడుకుంటూ యువతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో యూదు, ఇజ్రాయెల్ సంబంధిత ప్రదేశాలపై దాడులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.