రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇవాళ మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. 3,752 సర్పంచ్, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు ఉండటంతో ఎన్నికలు జరగటం లేదు. ఉదయం 7 నుంచి ఒంటి గంటవరకు పోలింగ్ పూర్తవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇవాళ మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. 3,752 సర్పంచ్, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు ఉండటంతో ఎన్నికలు జరగటం లేదు. ఉదయం 7 నుంచి ఒంటి గంటవరకు పోలింగ్ పూర్తవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు.