బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధ్వజం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధ్వజం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు.