మీ విజయం ఆనందాన్ని ఇచ్చింది

నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరధిలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారికి పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం తన ఇంట్లో ప్రత్యేంగా విందు ఏర్పాటు చేసి వారితో కలిసి భోజనం చేశారు. పదో తరగతిలో 600 మార్కులకుగాను 580కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది వున్నారు.

మీ విజయం ఆనందాన్ని ఇచ్చింది
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరధిలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారికి పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం తన ఇంట్లో ప్రత్యేంగా విందు ఏర్పాటు చేసి వారితో కలిసి భోజనం చేశారు. పదో తరగతిలో 600 మార్కులకుగాను 580కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది వున్నారు.