రైతులు మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. శుక్రవారం కోరుట్ల మున్సిపల్ పరిధిలో ని ఎఖీన్పూర్ గ్రామంలోని సింగిల్ విండో భవనంలో ఏర్పాటు చేసిన అన్లైన్ ఎరువుల నమోదుపై విండో చైర్మన్ నర్సరెడ్డితో కలిసి రైతులకు అవగాహన కల్పిం చారు.
రైతులు మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. శుక్రవారం కోరుట్ల మున్సిపల్ పరిధిలో ని ఎఖీన్పూర్ గ్రామంలోని సింగిల్ విండో భవనంలో ఏర్పాటు చేసిన అన్లైన్ ఎరువుల నమోదుపై విండో చైర్మన్ నర్సరెడ్డితో కలిసి రైతులకు అవగాహన కల్పిం చారు.