మిషన్ భగీరథ అట్టర్ ఫ్లాప్ .. వేలకోట్లు ఖర్చు చేసినా చుక్క నీరు ఇవ్వలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్​ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ ఒక ఫెయిల్డ్​ప్రాజెక్ట్​ అని.. రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఇంటికీ తాగునీరు ఇవ్వలేదని మంత్రి వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. మిషన్​ భగీరథ పేరిట బీఆర్ఎస్​ లీడర్లు దందా చేశారని.. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని చేశారని ఆరోపించారు. మంచిర

మిషన్ భగీరథ అట్టర్ ఫ్లాప్ .. వేలకోట్లు ఖర్చు చేసినా చుక్క నీరు ఇవ్వలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
బీఆర్ఎస్​ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ ఒక ఫెయిల్డ్​ప్రాజెక్ట్​ అని.. రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఇంటికీ తాగునీరు ఇవ్వలేదని మంత్రి వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. మిషన్​ భగీరథ పేరిట బీఆర్ఎస్​ లీడర్లు దందా చేశారని.. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని చేశారని ఆరోపించారు. మంచిర