మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్బాల్ మ్యాచ్.. అభిమానులకు పోలీసుల కీలక సూచన!
మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్బాల్ మ్యాచ్.. అభిమానులకు పోలీసుల కీలక సూచన!
GOAT ఇండియా టూర్ 2025'లో భాగంగా డిసెంబర్ 13న ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మేస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫ్రెండ్లీ ఫుడ్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. అయితే ఈ మ్యాచ్ చేసేందుకు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కేవసం ఎంట్రీ పాసులు ఉన్న అభిమానులు మాత్రమే స్టేడివం వద్దకు రావాలని కోరారు.
GOAT ఇండియా టూర్ 2025'లో భాగంగా డిసెంబర్ 13న ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మేస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫ్రెండ్లీ ఫుడ్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. అయితే ఈ మ్యాచ్ చేసేందుకు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కేవసం ఎంట్రీ పాసులు ఉన్న అభిమానులు మాత్రమే స్టేడివం వద్దకు రావాలని కోరారు.