పేలుడు పదార్థాల దోపిడీ కేసులో సెన్సేషన్.. 11 మంది మావోయిస్టులపై NIA ఛార్జిషీట్
దిశ, వెబ్డెస్క్: పేలుడు పదార్థాల దోపిడీ కేసులో కీలక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) 11 మంది మావోయిస్టులపై ఇవాళ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మే 27న ఒడిశా...