తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 2 గంటల తర్వాత కౌంటింగ్

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం (డిసెంబర్ 11) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటలకు క్లోజ్ అయ్యింది.

తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 2 గంటల తర్వాత కౌంటింగ్
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం (డిసెంబర్ 11) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటలకు క్లోజ్ అయ్యింది.