నేను నిజాలు చెప్తే.. మాధవరం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నరు! : జాగృతి అధ్యక్షురాలు కవిత
నేను నిజాలు చెప్తే.. మాధవరం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నరు! : జాగృతి అధ్యక్షురాలు కవిత
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్ను బయట పెడుతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. నిజాలు చెప్తే ఆయన తనను పర్సనల్గా టార్గెట్చేస్తున్నారని అన్నారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్ను బయట పెడుతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. నిజాలు చెప్తే ఆయన తనను పర్సనల్గా టార్గెట్చేస్తున్నారని అన్నారు.