మహిళా జర్నలిస్ట్ హత్య కేసు.. ఎనిమిదేళ్ల తర్వాత వీడిన మిస్టరీ

సల్మా అనే జర్నలిస్ట్ హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మా హత్య కేసులో ఇటీవలే ప్రత్యక్ష సాక్షి కోర్టుకు హాజరై.. అసలు నిజాలను వెల్లడించింది.

మహిళా జర్నలిస్ట్ హత్య కేసు.. ఎనిమిదేళ్ల తర్వాత వీడిన మిస్టరీ
సల్మా అనే జర్నలిస్ట్ హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మా హత్య కేసులో ఇటీవలే ప్రత్యక్ష సాక్షి కోర్టుకు హాజరై.. అసలు నిజాలను వెల్లడించింది.