రూ.14 కోట్ల ఫీజు వసూలే లక్ష్యం

విజయనగరం జిల్లాలో మొత్తం 8 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయని, వాటి ద్వారా రూ. 14 కోట్లు మార్కెట్‌ ఫీజు వసూలు లక్ష్యం అని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టరు రవికిరణ్‌ తెలిపారు.

రూ.14 కోట్ల ఫీజు వసూలే లక్ష్యం
విజయనగరం జిల్లాలో మొత్తం 8 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయని, వాటి ద్వారా రూ. 14 కోట్లు మార్కెట్‌ ఫీజు వసూలు లక్ష్యం అని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టరు రవికిరణ్‌ తెలిపారు.