రైతులకు కేంద్రం తీపికబురు: పీఎం-కిసాన్ 23వ విడత నిధులు విడుదల

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న పీఎం-కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు.

రైతులకు కేంద్రం తీపికబురు: పీఎం-కిసాన్ 23వ విడత నిధులు విడుదల
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న పీఎం-కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు.