రేపటి నుంచి పాఠశాలల్లో ఆధార్‌ శిబిరాలు

జిల్లాలో ఐదు నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థుల ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసేందుకు ఈనెల ఐదో తేదీ నుంచి పాఠశాలల్లో క్యాంపులు నిర్వహించనున్నారు. పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు ఆధార్‌ తీసుకుంటారు. అయితే ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు వచ్చేసరికి పిల్లల వేలిముద్ర, ఐరిష్‌లో మార్పులు వస్తుంటాయి.

రేపటి నుంచి పాఠశాలల్లో  ఆధార్‌ శిబిరాలు
జిల్లాలో ఐదు నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థుల ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసేందుకు ఈనెల ఐదో తేదీ నుంచి పాఠశాలల్లో క్యాంపులు నిర్వహించనున్నారు. పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు ఆధార్‌ తీసుకుంటారు. అయితే ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు వచ్చేసరికి పిల్లల వేలిముద్ర, ఐరిష్‌లో మార్పులు వస్తుంటాయి.