రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడి మృతి

పూండి-పలాస రైల్వే స్టేషన్‌ మధ్యలో సోమవారం రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ రైల్వే ఎస్‌ఐ ఎ.కోటేశ్వర రావు తెలిపారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడి మృతి
పూండి-పలాస రైల్వే స్టేషన్‌ మధ్యలో సోమవారం రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ రైల్వే ఎస్‌ఐ ఎ.కోటేశ్వర రావు తెలిపారు.