రోడ్డు ప్రమాదం కేసులో ఒకరికి జరిమానా

నగరంలోని వన్‌టౌన్‌ పోలీ సు స్టేషన్‌ పరిధిలో 2024లో నమోదైన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు నగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన నక్కా గణేష్‌కు విజయనగరం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు రెండో అడిషనల్‌ సివిల్‌ న్యాయాధికారి పి.బుజ్జెమ్మ రూ.14వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు వన్‌టౌన్‌ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి తెలిపారు.

రోడ్డు ప్రమాదం కేసులో ఒకరికి జరిమానా
నగరంలోని వన్‌టౌన్‌ పోలీ సు స్టేషన్‌ పరిధిలో 2024లో నమోదైన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు నగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన నక్కా గణేష్‌కు విజయనగరం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు రెండో అడిషనల్‌ సివిల్‌ న్యాయాధికారి పి.బుజ్జెమ్మ రూ.14వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు వన్‌టౌన్‌ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి తెలిపారు.