ఏటా వర్షాకాలంలో శేషాచల కొండల నుంచి భారీగా నీరు ప్రవహిస్తుంది. తిరుపతిలోని కపిలతీర్థం, మాల్వాడి గుండం ప్రాంతాల్లో ప్రవహించే ఈ జలాలు ఇప్పటివరకు వృథాగా కాలువల్లో కలిసిపోతున్నాయి. ఇప్పుడు ఆ నీటిని నిల్వ చేసి ప్రజల అవసరాలకు మళ్లించే దిశగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) శ్రీకారం చుడుతోంది.
ఏటా వర్షాకాలంలో శేషాచల కొండల నుంచి భారీగా నీరు ప్రవహిస్తుంది. తిరుపతిలోని కపిలతీర్థం, మాల్వాడి గుండం ప్రాంతాల్లో ప్రవహించే ఈ జలాలు ఇప్పటివరకు వృథాగా కాలువల్లో కలిసిపోతున్నాయి. ఇప్పుడు ఆ నీటిని నిల్వ చేసి ప్రజల అవసరాలకు మళ్లించే దిశగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) శ్రీకారం చుడుతోంది.