పోర్చుగల్ నుంచి భారత్ చేరడానికి వాస్కోడిగామాకు 11 నెలలు మాత్రమే పట్టిందని.. కానీ, హింసతో అట్టుడికిన మణిపూర్కు వెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం రెండేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
పోర్చుగల్ నుంచి భారత్ చేరడానికి వాస్కోడిగామాకు 11 నెలలు మాత్రమే పట్టిందని.. కానీ, హింసతో అట్టుడికిన మణిపూర్కు వెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం రెండేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తంచేశారు.