శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. అయ్యప్ప నామస్మరణతో దద్దరిల్లిన శబరిగిరులు

శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. బుధవారం (జనవరి 14) పొన్నాంబలమేడు పర్వఖ శిఖరాల్లో దేదీప్యమానంగా భక్తులకు మకర జ్యోతి కనువిందు చేసింది.

శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. అయ్యప్ప నామస్మరణతో దద్దరిల్లిన శబరిగిరులు
శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. బుధవారం (జనవరి 14) పొన్నాంబలమేడు పర్వఖ శిఖరాల్లో దేదీప్యమానంగా భక్తులకు మకర జ్యోతి కనువిందు చేసింది.