సాంకేతికతపై పట్టు సాధించండి: ఐజీ

సమాజంలో పెరిగిపోతున్న సాంకేతిక ఆధారిత నేరాలను (సైబర్‌ క్రైమ్స్‌) సమర్ధంగా ఎదుర్కొనేందుకు ట్రైనీ కానిస్టేబుళ్లు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి పిలుపునిచ్చారు.

సాంకేతికతపై పట్టు సాధించండి: ఐజీ
సమాజంలో పెరిగిపోతున్న సాంకేతిక ఆధారిత నేరాలను (సైబర్‌ క్రైమ్స్‌) సమర్ధంగా ఎదుర్కొనేందుకు ట్రైనీ కానిస్టేబుళ్లు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి పిలుపునిచ్చారు.