సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

రైతులు సేంద్రియ వ్యవ సాయం మీద దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నా రు. శుక్రవారం గుడిపేటలోని రైతు వేదికలో రైతులు, శాస్త్రవేత్తల పరస్పర చర్చ గోష్టి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి
రైతులు సేంద్రియ వ్యవ సాయం మీద దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నా రు. శుక్రవారం గుడిపేటలోని రైతు వేదికలో రైతులు, శాస్త్రవేత్తల పరస్పర చర్చ గోష్టి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.