సదాశివపేటలో అనుమానమే పెనుభూతమై..భార్యను చంపి భర్త సూసైడ్

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది.

సదాశివపేటలో అనుమానమే పెనుభూతమై..భార్యను చంపి భర్త సూసైడ్
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది.