హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి విమర్శించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో పార్టీ అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి విమర్శించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో పార్టీ అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు.