అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది ఆర్. వెంకటరమణి.. మరో రెండేళ్లు కొనసాగింపు
అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది ఆర్. వెంకటరమణి.. మరో రెండేళ్లు కొనసాగింపు
భారత అత్యున్నత న్యాయాధికారి, అటార్నీ జనరల్ ఆర్. వెంకట రమణి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించింది. సెప్టెంబర్ 30వ తేదీతో ఆయన ప్రస్తుత మూడేళ్ల పదవీ కాలం ముగియనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆయన ఈ కీలక పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రపతి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయ రంగంలో ఆయనకున్న విశేష అనుభవం దృష్ట్యా ఈ పొడిగింపు జరిగింది.
భారత అత్యున్నత న్యాయాధికారి, అటార్నీ జనరల్ ఆర్. వెంకట రమణి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించింది. సెప్టెంబర్ 30వ తేదీతో ఆయన ప్రస్తుత మూడేళ్ల పదవీ కాలం ముగియనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆయన ఈ కీలక పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రపతి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయ రంగంలో ఆయనకున్న విశేష అనుభవం దృష్ట్యా ఈ పొడిగింపు జరిగింది.