అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల వస్తువులు ఈజీగా కొంటం : పీయూష్ గోయల్
అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల వస్తువులు ఈజీగా కొంటం : పీయూష్ గోయల్
అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించుకోవాలని ఇండియా ప్లాన్ చేస్తోంది. మాస్కోకి చెందిన రెండు కంపెనీలు రోస్నెఫ్ట్, లుకోయిల్పై కిందటేడాది అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించుకోవాలని ఇండియా ప్లాన్ చేస్తోంది. మాస్కోకి చెందిన రెండు కంపెనీలు రోస్నెఫ్ట్, లుకోయిల్పై కిందటేడాది అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.