అమరావతి - హైదరాబాద్‌ మధ్య బుల్లెట్ ట్రైన్‌: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

చంద్రబాబు విజన్‌కు సెల్యూట్‌ చేస్తున్నామని, ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్‌గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే ఐటీపట్నం కాబోతోందన్నారు.

అమరావతి - హైదరాబాద్‌ మధ్య బుల్లెట్ ట్రైన్‌: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
చంద్రబాబు విజన్‌కు సెల్యూట్‌ చేస్తున్నామని, ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్‌గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే ఐటీపట్నం కాబోతోందన్నారు.